
Harish Balayogi
February 4, 2025 at 12:06 PM
2025-26 రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిగాయి.
రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు బడ్జెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా నూతన రైల్వే లైన్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు, ఆధునికీకరణ పనులకు రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయడం, వాటి అమలుకు రూ. 9,417 కోట్ల నిధులు కేటాయించడం ముదావహం. రైల్వే మంత్రి Ashwini Vaishnaw గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రధానమంత్రి శ్రీ Narendra Modi , ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారి దార్శనిక నాయకత్వంలో, NDA ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు చేరుతుంది అనడానికి ఈ కేటాయింపులు నిదర్శనం.
❤️
👍
4