PARTHA YUVASENA
PARTHA YUVASENA
February 4, 2025 at 12:24 PM
కరోనా సమయం నుండి నిలిపివేయబడ్డ ఆదోని మీదుగా వెళ్లే ట్రైన్లను పునర్దించాలని, ఆదోని పట్టణంలోని నల్ల గేటు వద్ద అండర్ పాస్ వేను ఏర్పాటు చేయాలని Secunderabad లోని సౌత్ సెంట్రల్ రైల్వే -S.C.R జనరల్ మేనేజర్ *శ్రీ అరుణ్ కుమార్ జైన్* గారిని కోరిన *ఆదోని శాసనసభ్యులు* *డా ll పి వి పార్థసారథి గారు*
👍 🙏 ❤️ 5

Comments