
PARTHA YUVASENA
973 subscribers
About PARTHA YUVASENA
అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినవాడు,బడుగు బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్న వాడు..మా అన్నయ్య ఆంధ్రాషేర్ డా.పార్థసారథి - ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే. @ParthaYuvasena @Dr.Parthasarathi #parthayuvasainyam #parthannasena #parthavalmikisainyam #parthannasevadal #parthaallindiasena
Similar Channels
Swipe to see more
Posts

కూటమి కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు అభివృద్ధికి సహకరించండి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పి.వి

పెద్దతుంబలo అభివృధ్ధికి కూటమి ప్రభుత్వము కట్టుబడి ఉంది:- ఎమ్మెల్యే డాక్టర్ P.V పార్థసారథి పెద్దతుంబలం గ్రామ అభివృద్ధికి మా కూటమీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు తెలిపారు. సోమవారం పెద్ద తుంబలం గ్రామంలో ప్రైమ్ మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్ సెంట్రల్ స్కీం ద్వారా ZP పాఠాశాల అదనపు గదుల అభివృద్ధి కార్యక్రమము మరియు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా విడుదలైన నిధులతో గ్రామములో CC రోడ్డు పనులను సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామ కూటమి నాయకులంతా ఐక్యంగా గ్రామములోని సమస్యలను తెలుసుకుని సిసి రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీది దీపాలు కావచ్చు, త్రాగు నీరు కావచ్చు మొదలైన మౌలిక సదుపాయాలు గ్రామ ప్రజలకు అందించడం ధ్యేయంగా నాయకులంతా కృషి చేస్తున్నారని. వారికి ఏ సహకారం కావాలన్నా ఎమ్మెల్యేగా నేను ముందుండి వారికి అన్ని రకాలుగా తోడుంటానని తెలియజేశారు. పెద్ద తుంబలం గ్రామంలో ఇక వైఎస్ఆర్సిపి ఆటలు సాగవని మర్యాదగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తమ దౌర్జన్యాలు ఆపాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సిపి అడ్డు వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారీ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.*

ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి గారి ఫిర్యాదు మేరకు ఆర్ఐ జయరాం రెడ్డి పై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్.