
Manchodu Mani Media
February 19, 2025 at 08:02 AM
*మిర్చి యార్డులో రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం.*
*జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట.*
*భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయిన రైతులు.*
*తమ బస్తాల వద్దకు వచ్చి చూసుకున్న తర్వాత 14 టిక్కీలు మాయమయ్యాయని రైతుల ఆందోళన.*
*రెండు రోజుల క్రితం అమ్ముకోవడానికి యార్డుకు వచ్చిన పల్నాడు జిల్లా, వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులు.*
*లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య తీసుకొచ్చిన ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన యార్డు అధికారులు*
😂
🤩
3