Manchodu Mani Media WhatsApp Channel

Manchodu Mani Media

1.6K subscribers

About Manchodu Mani Media

Live News Updates

Similar Channels

Swipe to see more

Posts

Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 9:44:44 AM

*అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.* *చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బందేంటి?* *మహిళలు.. నా అక్కాచెల్లెళ్లు అని అంటారు జగన్‌!* *కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు.* *ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు?* *చేసిన తప్పులే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చేస్తున్నారు : వైఎస్ షర్మిల*

👍 ❤️ 3
Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 9:32:39 AM

*ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి న్యూస్ రీడర్ కొమ్మినేని శ్రీనివాసరావు కు 14 రోజులు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు*

❤️ 1
Manchodu Mani Media
Manchodu Mani Media
6/11/2025, 6:08:40 AM

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు సీబీఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షని సస్పెండ్ చేసిన హైకోర్టు...

Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 4:12:04 PM

*స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAAP సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

Post image
Image
Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 6:52:08 AM

మంగళగిరి కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావును హాజరుపర్చిన పోలీసులు

😂 🤣 3
Video
Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 5:45:33 PM

కుట్రలు ఆపని జగన్.. ఏలూరు సాక్షి కార్యాలయం దహనం అంటూ కొత్త డ్రామా.. మహిళల మీద కామెంట్స్ డైవర్ట్ చేయటానికి కొత్త ఎత్తుగడ వేసిన జగన్. రెండు నెలల క్రితం ప్యాలెస్ ముందు గార్డెన్ తానే తగలబెట్టుకుని, చంద్రబాబు గారి మీద తోసినట్టు, ఈ రోజు ఏలూరులో సాక్షి కార్యాలయనికి తామే నిప్పు పెట్టుకుని, టిడిపి పై తోసేస్తున్నాడు. ఆ రోజు సీసీ ఫూటేజ్ పోలీసులు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వటం లేదు.

😮 1
Manchodu Mani Media
Manchodu Mani Media
6/11/2025, 12:36:18 PM

*ఏపీ ప్రభుత్వ ఏడాది పాలన కార్యక్రమ వేదిక మార్పు.* *రేపు సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరుతో వేడుకలు.* *ఇండోర్‌ స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం.* *మంగళగిరిలోని CK కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు.*

❤️ 👍 👎 3
Manchodu Mani Media
Manchodu Mani Media
6/11/2025, 10:56:17 AM

*ఆంధ్రప్రదేశ్ లో బడి కి వెళ్ళే పిల్లల తల్లులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్* *సూపర్ సిక్స్ లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్* *ఏపీలో రేపటి నుంచి ‘తల్లికి వందనం’ పథకానికి శ్రీకారం* *కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు* *ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం* *1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలతో పాటు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకూ తల్లికి వందనం అమలు* *ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు* *తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం* *సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం* *జై చంద్రబాబు నాయుడు*

Post image
👍 🙏 ❤️ 😡 6
Image
Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 8:00:01 AM

*జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌.* *డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌.* *మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జాతీయ మహిళా కమిషన్‌.* *మీడియా కథనాలన్నీ సుమోటోగా తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడి.* *జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ లేఖ.* *వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న మహిళా కమిషన్.* *ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న జాతీయ మహిళా కమిషన్.*

👍 4
Manchodu Mani Media
Manchodu Mani Media
6/10/2025, 5:54:59 AM

⚪ గోదావరి పుష్కరాలు డేట్ ఫిక్స్ BREAKING 🏮🏮 ◽ *2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం.* ◽ ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ◽ ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ◽ ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. ◽ 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ◽ గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది. ◽ కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది. ◽ తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ◽ దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామంటున్న అధికార యంత్రాంగం... ◽ అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ◽ *రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు.* ◽ యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. ◽ రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. ◽కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ◽ ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ◽ మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ◽ నిధుల సమీకరణతో పాటుగా గోదావరి తీరప్రాంతంలో సమగ్ర

❤️ 😮 2
Link copied to clipboard!