
Reddy Chandu
February 1, 2025 at 02:25 PM
గత ఐదేళ్లుగా అన్ని రకాలుగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయింది.
ముఖ్యంగా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కోల్పోయింది. అటువంటి ఇమేజ్ ను తన నాలుగు రోజుల దావోస్ పర్యటనలో తిరిగి సంపాదించుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
రెడ్డి చందు
ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు
🙏
1