
Reddy Chandu
February 15, 2025 at 10:46 AM
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు.
పేదలకు జబ్బు చేస్తే చికిత్సకోసం ఆస్తులు అమ్ముకోవడం,అప్పులపాలవడం చూస్తున్నామని ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబుగారు అన్నారు.
రెడ్డి చందు
ఏలూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు
💛
1