Akshitha Media
Akshitha Media
February 12, 2025 at 03:19 AM
https://youtu.be/_hwkpLChfJAhttps://youtu.be/_hwkpLChfJA @సింగరేణి కాలుష్యం నుంచి క్రిష్టారం గ్రామ ప్రజలను కాపాడండి మట్టా దయానంద్ #akshithamedia ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కిష్టారం గ్రామంలో సింగరేణి కాలుష్యం వల్ల మేము అనేక ఇబ్బందులు గురవుతున్న అని చెప్పి ప్రజలు చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ మాట్లాడుతూ సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగింది సింగరేణి అధికారులు ఈ సమస్య పరిష్కారానికి ఒక కార్యచరణ తీసుకున్న విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఏదైనా కానీ కిష్టారం గ్రామ కాలుష్య కూరల నుంచి తప్పించడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అందుకే తక్షణమే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది #akshithamedia #congressparty #congress #maarpukavalicongressravali #news #25october #akshitha #independenceday #madhiga #revanthreddy #matta #sathupalli #mla sathupalli #mattaragamai #kondasureka #tummalanageswararao #ponguletisrinivasreddy #ponnamprabhakar ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ 9704446804

Comments