Hemakumar Reddy Nanduru ఇట్లు మీ నండూరు
Hemakumar Reddy Nanduru ఇట్లు మీ నండూరు
February 19, 2025 at 05:39 PM
ఎందుకో మనకు వయస్సు పైబడినప్పుడు మరియు బాధలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తాడు... మనిషి స్వార్థ పరుడు కనుకా .... ఆశ అత్యాశ రెండు ప్రమాదకరం.. రెండు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి... సర్దుకు పోవడం ఉన్నదానితో సంతోషంగా ఉండటం మనశ్శాంతి నీ కలిగిస్తుంది... కానీ అది మనవల్ల అవుతుందా అనేది మన మీద ఆధారపడివుంటుంది... ఎది ఏమైన భగవంతుని ధ్యానం లో భగవంతుని సన్నిధానం లోనే అత్యంత మనశ్శాంతి... శాశ్వతమైన మనశ్శాంతి మనం ఈ దేహాన్ని వడిలినప్పుడు..... ఇన్ని జీవిత సత్యాలు తెలిసిన ఈ చట్రంలో ఇరుక్కొని నలుగుతూనే ఉంటాం ... అదేమిటంటే ఇదే జీవితం అని సర్దుకుపోతూ మనస్సుకి నచ్చ చెప్పుకొంటూ జీవించడం... అలవాటైన జీవితం...
❤️ 1

Comments