
Tholidasha TV
February 14, 2025 at 06:35 PM
https://youtu.be/kPyw3jPPbos?si=EdZNeEFFjW5hfD_A
గుమ్మడిదల మండలం కేంద్రం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధి ప్యారానగర్ లోని డంపు యార్డును
ఎత్తివేయాలంటూ గత 11 రోజులుగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు, వారికి మద్దతుగా ఈరోజు కానుకుంట మాజీ సర్పంచ్ పలుగు గోవర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు,
డంపు యార్డ్ ను ఎత్తి వేసే వరకు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు...