
Bhumireddy Rama Gopal Reddy
February 21, 2025 at 07:32 AM
*తొండూరు మండలం* హెడ్ క్వార్టర్ లోని బీసీ బాయ్స్ హాస్టల్ లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి చొరవతో మంజూరైనటువంటి ఫ్లోరింగు బాత్రూమ్స్ మెయింటెనెన్స్ 2000 లీటర్ల కెపాసిటితో రెండు నీటి డ్రమ్ములు బాత్రూం డోర్స్ కిటికీలు మొదలైన వాటికి పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసిన గౌరవ *ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి సతీమణి భూమి రెడ్డి ఉమాదేవి గారు*.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల సీనియర్ నాయకుడు బివి రమణారెడ్డి గారు సైదాపురం నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బొజ్జ మైసూరా రెడ్డి గారు, తాళ్లపల్లివెంకటేశ్వర్ రెడ్డి గారు, గంగి రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, హాస్టల్ వార్డెన్ ఫరూక్, AE కుమార్ గారు, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.