
iNews
February 27, 2025 at 02:19 PM
అనంతపురం: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికీ పోలీసులు, ఓ కేసు విషయంలో మాధవ్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు, మార్చి 5న సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులు, 2024లో వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు, గోరంట్ల మాధవ్పై బీఎన్ఎస్ 72, 79 కింద కేసు నమోదు, పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆరోపణలు
👍
1