
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 12:06 PM
*నెల్లూరు : వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష.*
*తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వ చర్యలు..గతంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.*
*ఇప్పుడు తప్పు చేసినవారిపై కేసులు.. మరో 6 నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది.*
*రాష్ట్రంలో అన్ని ఇళ్లకు తాగునీరు అందిస్తాం : మంత్రి నారాయణ.*
*#mahanaadumedia*