Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 12:10 PM
*జగన్‌రెడ్డి పాలనలో మైనార్టీలకు మొండి చెయ్యి చూపితే.. రూ.5,434 కోట్లు కేటాయించి మైనార్టీలకు చంద్రబాబు పెద్ద పీట వేసారు.* *అన్నివేళలా మైనార్టీలకు చంద్రబాబు అండగా నిలబడుతున్నారు.* *మైనార్టీలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌.* *#mahanaadumedia*

Comments