Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
March 1, 2025 at 08:39 AM
Scrooll Pl రంగారెడ్డి : షాబాద్ లో పట్నం రాజేందర్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా షాబాద్ లోని పి ఆర్ ఆర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ మహేంద్ర రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిే పట్నం అవినాష్ రెడ్డి. క్రికెట్, వాలీబాల్ పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి. క్రికెట్ లో మొదటి బహుమతిగా శంకర్పల్లి మండలం జట్టుకు రెండు లక్షల నగదు రాజేందర్ రెడ్డి స్మారక కప్పు, రెండో బహుమతిగా చేవెళ్ల జట్టుకు లక్ష రూపాయల నగదు తో పాటు ఫీల్డ్ ను అందించిన మహేందర్ రెడ్డి.

Comments