
Veluri Sathish
February 1, 2025 at 08:01 AM
MLC ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఉభయ గోదావరి , కృష్ణా , గుంటూరు జిల్లాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమంలో ఏ పార్టీ నాయకులు పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నాయి. మన పార్టీ నాయకులు ప్రభుత్వం వారు అందిస్తున్న పింఛన్ కార్యక్రమంలో పాల్గొనకూడదని అలా పాల్గొన్న వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెడుతుందని ఈ విషయం తెలియజేయడమైనది.