
Palla Srinivasa Rao | TDP
June 5, 2025 at 12:24 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్లో మొక్కలు నాటారు. అనంతరం వన మహోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
#worldenvironmentday
#chandrababunaidu
#pawankalyan
#pallasrinivasarao
#andhrapradesh

👍
🙏
2