
Palla Srinivasa Rao | TDP
June 6, 2025 at 08:53 AM
నేడు ఉదయం 11:00 గంటలకు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. సమావేశం తొలి అజెండాగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాటి ఆమోదాలు గురించి చర్చించడం జరిగింది.
#pallasrinivasarao
#tdpstatepresident
#visakhapatnam
#gvmcmeeting

👍
❤
❤️
💐
7