
YSR Congress Party
June 6, 2025 at 03:45 PM
అధికార మదంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు. జనాలు లేక, చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఛీత్కరించుకుంటూ వచ్చినవాళ్లూ వెళ్లిపోయారు. చంద్రబాబు అన్యాయాన్ని తెలియజేస్తూ వెన్నుపోటు దినోత్సవానికి ప్రజలకు వైయస్ఆర్ సీపీ పిలుపునిస్తే ప్రజలు లక్షల్లో వచ్చి తమ గళం వినిపించారు. ప్రజలు ఛీత్కరించకుంటున్నా ఈ ప్రభుత్వం సిగ్గుపడకపోగా జగన్ గారిని నిందిస్తున్నారు.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే
👍
❤️
🙏
11