
YSR Congress Party
June 6, 2025 at 03:53 PM
దళితులను రోడ్డు మీద పడేసి కొడుతున్నారు. రాజ్యాంగంలో శిక్షలు వేసే అధికారం న్యాయస్థానాలకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేసింది తెలుగుదేశం నాయకులే అని ఆ పార్టీ నేత గంటానే కేబినెట్ లో చెప్పాడు. తెలుగుదేశం పార్టీలో తప్పు చేసి, కేసులున్న నాయకులను కూడా ఇలాగే రోడ్డు మీదకు తెచ్చి కొట్టే దమ్ము, ధైర్యం హోం మంత్రి అనిత కి ఉందా అని ప్రశ్నిస్తున్నాం.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే
👍
❤️
😢
🙏
10