
YSR Congress Party
June 6, 2025 at 04:05 PM
ఈ రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడదు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వందల కేసులు. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి ఏం చేశారో కూటమి నాయకులు చెప్పాలి. పేరుకు నలుగురు నాయకులు రాష్ట్రానికి పట్టిన శనిలా తయారయ్యారు. గతంలో ఒకే ఒక్క నాయకుడు జగన్ రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఎంతో సంక్షేమాన్ని ప్రజలకు అందించారు.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే
👍
❤️
🙏
12