
FIRE NEWS TELUGU 🔥
May 21, 2025 at 03:56 PM
*BREAKING.. పంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల*
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు రూ.153 కోట్లను విడుదల చేసింది. గతంలో పెండింగ్లో ఉన్న రూ.10 లక్షల లోపు 9990 బిల్లులు ఒక్కరోజే క్లియర్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే SDF (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన పనులకు రూ.85 కోట్లు కేటాయించారు.
- FIRE NEWS TELUGU
