
Maadhava Reddy
May 22, 2025 at 01:09 PM
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ కార్యక్రమం :
శేరిలింగంపల్లిలో సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలకు ,జన సైనికులకు మరియు వీర మహిళలకు తెలంగాణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను (23.05.2025) శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు అందజేయబడును.
*గమనిక: శేరిలింగంపల్లిలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటరీలు తప్పనిసరిగా రావలసిందిగా కోరుచున్నాము.
ప్రదేశము : గ్రావిటీ హోటల్ 9 th phase
కెపిహెచ్బి కాలనీ (KPHB Colony)
సమయం: శుక్రవారం (23.05.2025) సాయంత్రం 5:30గంటలకు
ఇట్లు
Dr.మాధవరెడ్డి
జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్
👍
3