PUBLIC ARMY APTS
PUBLIC ARMY APTS
May 30, 2025 at 03:35 PM
(తెలుగులో) క్వాలిటీ చెకింగ్ QC చేస్తున్న అధికారులు గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు ₹87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ రహదారి నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో @PawanKalyan చొరవతో కూటమి ప్రభుత్వం, దాదాపు ₹1,000 కోట్ల నిధులతో – గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా, ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ చేస్తోంది. @PMOIndia @AndhraPradeshCM @TribalAffairsIn @ASRDistrict @GSandhyarani_ @PIB_India @IPR_AP @pibvijayawada #adavithallibaata #pmjanman
Image from PUBLIC ARMY APTS: (తెలుగులో) క్వాలిటీ చెకింగ్ QC చేస్తున్న అధికారులు   గిరిజన గ్రామాలకు,...

Comments