
PUBLIC ARMY APTS
June 4, 2025 at 11:57 AM
"పీడ విరగడై..సుపరిపాలన మొదలై ఏడాది"...
•ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఉప ముఖ్యమంత్రి వర్యులు JanaSena Party అధ్యక్షులు
గౌ" శ్రీ Pawan Kalyan గారి పిలుపుమేరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడ విరగడై,
NDA సుపరిపాలన మొదలై సంవత్సరం అయిన సందర్భంగా సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా JanaSena Party ముగ్గు ఏర్పాటు చేయడం జరిగింది.
•గతంలో అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది 420జగన్ రెడ్డే....
•రాష్ట్ర ప్రజలకు స్థిరమైన రాజధాని లేకుండా చేశాడు ప్రస్తుతం స్థిరమైన రాజధానితో రాష్ట్రం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుంది...
•ఎన్డీఏ సారధ్యంలో రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమయ్యి ఏడాది ఔతుంది...
•ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరుగుతుంది...
•రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం కుల మతాల మధ్య చిచ్చులు పెడుతూ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ లను పరామర్శించడానికి వెళ్తున్నాడు....
•కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది....
•శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ,గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ ,అటవీ శాఖలలో మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి చేస్తున్నారు...
---ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు గౌ"శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ సుపరిపాలన మొదలై ఏడాది కావొస్తుందనే నినాదంతో
సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా జనసేనపార్టీ ముగ్గు ఏర్పాటు చేయడం జరిగింది...
రెండు తెలుగు రాష్ట్రాల జనసైనుకులు నాయకులకు నాతోటి ఉండి నియోజకవర్గం జనసేన సైనికులకు నాయకులకు సుపరిపాలన సంవత్సరం శుభాకాంక్షలు 💐
#1yearforndahistoricvictory
#janasenaparty
#pawankalyan
#nadendlamanohar
#nagababu
ఇట్లు...
సిద్దాపురం జనసేన పార్టీ
గ్రామ అద్యక్షులు
కందాల దుర్గా ప్రసాద్
