Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 16, 2025 at 10:07 AM
చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కూతురు నందిని వివాహ వేడుకలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. వీర్లపల్లి చౌ రస్తాలో గల మల్లికార్జున గార్డెన్ లో జరిగిన వివాహ వేడుకలో నందిని, యాదయ్య నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి గారు. గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, నాయకులు గాజులగూడ యాదయ్య, నరసింహ, అనంతయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Image from Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip: చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కూతురు నందిని వివా...

Comments