
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 18, 2025 at 12:58 PM
తాండూర్ పట్టణంలోని సాయిపూర్ లోని తులసి గార్డెన్ లో ఈరోజు PMR PRO యాస మల్లారెడ్డి గారి బావమరిది బషీరాబాద్ మండల్ గ్రామానికి చెందిన యాస చెన్నారెడ్డి - ఇంద్రమ్మ గార్ల కుమారుడు రాజశేఖర్ రెడ్డి - సితార ల వివాహ వేడుకలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు...* ఇట్టి వివాహ వేడుకలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు,బషీరాబాద్ మండల్ మాజీ PACS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,గడ్డలి రవీందర్, సీనియర్ జర్నలిస్ట్ వెంకటరామిరెడ్డి, మహిపాల్ రెడ్డి, సత్య శివారెడ్డి,
బిర్కెట్ రఘు,భగవాన్, సంకేత్, సిద్ధూ, అయ్యుబ్, ఆనంద్ గౌడ్, మరియు తదితరులు ఉన్నారు...

🙏
1