
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 25, 2025 at 09:31 AM
పెద్దముల్ మండలం కందనెల్లి పరిసరాల్లోని జి పి ఆర్ గార్డెన్ లో జరిగిన సీనియర్ నాయకుడు కోహిర్ శీను సోదరుడు మంజుల-రాజు ల కూతురు మౌనిక,మధుసూదన్ ల వివాహ వేడుకలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. వధూవరులకు అక్షింతలు వేసి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి గారు. సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి, కొహీర్ శీను, గడ్డలి రవి,కేశవ్, బిర్కుటు రఘు, ఆయూబ్ ఖాన్, డివై నరసింహులు, అమరయ్య,వహీద్ తదితరులు పాల్గొన్నారు.
