
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 25, 2025 at 11:11 AM
అనారోగ్యానికి గురైన కిరణ్ పరామర్శించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. పెద్దమూల్ మండల్ నర్సాపూర్ గ్రామానికి చెందిన కిరణ్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకున్నారు. సమాచారం తెలిసిన చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు నరసాపూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరం అయితే మరింత మంచి వైద్యం అందించే ఏర్పాటు చేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. నాయకులు బలవంత రెడ్డి, డివై నర్సింలు, బిర్కట్ రఘు, గ్రామస్తులు ఆయనతో ఉన్నారు.
