
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
May 27, 2025 at 05:23 AM
*బి వి జి ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ సార్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు వారి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు వారితోపాటు సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు సిద్రాల శ్రీనివాస్,బిర్కెట్ రఘు భగవాన్ సిద్ధూ మరియు తదితరులు ఉన్నారు...*
