
Julakanti Brahmananda Reddy
June 8, 2025 at 01:56 AM
జగన్ రెడ్డి సైకో రాజకీయాలను రాష్ట్ర ప్రజలు చీదరించుకున్నారు కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ దిగజారిందని మాచర్ల గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు
#julakantibrahmanandareddy
❤️
1