
Anil Kumar Yadav | INC
June 9, 2025 at 04:57 PM
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద విద్యుత్ దీపాల అలంకరణ (ఫాసాడ్ లైటింగ్) ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రైల్వే జీఎం శ్రీ అరుణ్ జైన్ కుమార్ గారు, తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నాను.
కాచిగూడ స్టేషన్ అభివృద్ధిలో మరో మైలురాయి ఇది. ప్రజలకు మరింత ఆకర్షణీయమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇది తోడ్పడుతుంది.
#aky