
AP News
May 15, 2025 at 02:22 AM
*విజయవాడ*
ముగిసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణ..
దాదాపు 7 గంటల పాటు కొనసాగిన విచారణ
ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిని వేరు వేరుగా విచారించిన 5 గురు సిట్ అధికారులు
రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు హాజరు కావాలని కోరిన సిట్ అధికారులు