
AP News
May 15, 2025 at 02:22 AM
తిరుపతి..
- గూడూరు రూరల్ పరిధిలోని టిడ్కో గృహాల్లో కలవర పెడుతున్న వరుస ఆత్మహత్యలు
- విద్యుత్ శాఖ ఉద్యోగి కావలి సుబ్బారావు(43) ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మరువక ముందే గుణపాటి హేమలత అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు