
AP News
June 12, 2025 at 09:12 AM
మచిలీపట్నం
*పేర్ని నాని, మాజీ మంత్రి*
కూటమి మాయమాటలతో అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కి.. వైస్సార్సీపి కార్యకర్తలకు కొట్టారు...
జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు..
వైస్సార్సీపి కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం..
4 గెలిచి 12 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఈ మధ్య కాలంలో వైస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే..
వైస్సార్సీపీ కోసం పని చేస్తున్న వాళ్ళను కట్టడి చేయాలని అక్రమ కేసులు పెడుతున్నారు..
కాకణి గోవర్ధన్ పై కేసు పెట్టారు..
2019 నుండి 24 మద్యలో సొంత టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని తప్పుడు కేసు..
కొడాలి నాని బందర్ లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు..
నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు..
నేను, నా అత్త మామలు కలిసి రెంట్ కి ఇవ్వడానికి గౌడన్స్ కట్టాం..
నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు.
గౌడన్స్ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు..
తేడా వొచ్చిన అమౌంట్ కడతామని చెప్పం.. జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు..
లెటర్ పైకి వెళ్లిన తరువుతా అసలు కదా మొదలైంది..
గోడౌన్స్ లో బియ్యం షార్టేజ్ ఉంటుందని జాయింట్ కలెక్టర్ చెప్పారు.. ఫైన్ కట్టాలని చెప్పారు..
కోటి 80లక్షలు కట్టాలని చెప్పారు.. కోటి రూపాయలు అదే రోజు కట్టం..
మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పం..కానీ అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు..
ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చింది. కేసు పెట్టాడు..
22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకొన్నామని సెజ్ దా గోడౌన్ అన్నారు..కోర్ట్ కి వెళ్తే ఫైన్ కట్టి వొదిలేయని చెప్పింది..
122 రైస్ మిల్లర్ నుండి షిప్ లోకి బియ్యం చేరింది..
సివిల్స్ సప్లే చరిత్రలో ఎవరి మీద కేసులు లేదు..నా మీద తప్ప..
నా దగ్గర పని చేసిన వ్యక్తి నన్ను ముంచేసేడని తర్వాత తెలిసింది.
నా పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు..
బార్యని తీసుకొని రెండు రోజులకు తిరుగుతూ ఉన్న..
మానసికంగా ఆ రోజే చర్చిపోయా..
నా భార్యని పిలిచి సీఐ ఇష్టం వొచ్చినట్లు మాట్లాడాడు..
మీ టైం నడుస్తుంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది..
నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడలేదు..
రాజకీయాల్లో తిరిగే వాళ్ళు భార్యల పేరుతో బిజినెస్ లు పెట్టొద్దు...
నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికెనా అని ఈనాడు లో వార్త రాశారు..
2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ మీటింగ్ లో మచిలీపట్నం కి ఒకటి పోర్ట్.. రెండు ఇళ్ల పట్టాలు సమస్య చెప్పం..
రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం..
గిలకలదిండి లో స్థలాలు ఇవ్వాలంటే కోర్ట్ కేసు వేశారు..
15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం..
40ఏళ్ల గా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లకు 819 మందికి ఇచ్చాం..
బందరు లో అచ్చు అయిన పట్టా..
19410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మునిసిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది..
నరిహద్దులతో సహా ఆన్లైన్ లో ఉంది..
అప్లికేషను నంబర్స్ ఉన్నాయి..
జగన్ మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది..
500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గర కి పోలీసులు వెళ్లి ఎంతకు అమ్మారు.. పేర్ని నాని కి కమిషన్ ఇచ్చారా అని అడిగారు..
ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్ లో వేస్తామని అన్నారు గా.ఎందుకు వేయలేకపోయారు..
ఆ సంతకాలు సునీల్ ది కాదని చెప్పే దమ్ము ఉందా? పోరేసిక్ ల్యాబ్ పరీక్ష కి సిద్ధమా?
నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, MRO వున్నారు..
మరి MRO కి తెలియకుండా సంతకం పెట్టకుండా పంచిపెడతారని ఎలా చెప్పారు..
ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది..