
AP News
June 12, 2025 at 09:12 AM
అనంతపురం జిల్లా:
కంబదూరు మండలంలోమాజీ ఎంపీ తలారి రంగయ్య సేవ్ ఆర్టీటీ పేరుతో చేపడుతున్న పాదయాత్ర..
9 వ రోజు అండేపల్లి గ్రామం నుండి ప్రారంభమై రాళ్ల అనంతపురం గ్రామంలో ముగుస్తుంది..
ఈ పాదయాత్రలో వైసీపీ మాజీ. మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర కార్యదర్శి. బోయ తిప్పేస్వామి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.