
లక్ష్మీ సేన
May 21, 2025 at 07:28 AM
*తెలుగుదేశంపార్టీ కుటుంభ సభ్యులకు నమస్కారములు*
*కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ మహానాడు కార్యక్రమం తేది 22.05.2025న (గురువారం) ఉదయం 10 గంటల నుండి కమ్మ సంఘం నందు (నందికోట్కూరు రోడ్డు) నిర్వహించబడుతుంది*
మీరు మీ అనుచరులతో అధిక సంఖ్యలో హాజరై జిల్లా మహానాడును విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాను.
అభివందనములతో
మీ
బోయా సంజీవ లక్ష్మి
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్
రాష్ట్ర బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
🙏
1