
Srikanth Kancharla | TDP
May 22, 2025 at 10:34 AM
చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మామిడి రైతులతో నిర్వహించిన సదస్సులో పాల్గొనడం జరిగింది.
చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మామిడి రైతుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లాలో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో వివరించడం జరిగింది..

❤
❤️
2