
Srikanth Kancharla | TDP
June 5, 2025 at 10:23 AM
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోది గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యోగ ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పడం జరిగింది.

❤️
👍
3