
Manchodu Mani Media
June 11, 2025 at 10:56 AM
*ఆంధ్రప్రదేశ్ లో బడి కి వెళ్ళే పిల్లల తల్లులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్*
*సూపర్ సిక్స్ లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్*
*ఏపీలో రేపటి నుంచి ‘తల్లికి వందనం’ పథకానికి శ్రీకారం*
*కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు*
*ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం*
*1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలతో పాటు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకూ తల్లికి వందనం అమలు*
*ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు*
*తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం*
*సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం*
*జై చంద్రబాబు నాయుడు*

👍
🙏
❤️
😡
6