
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
May 16, 2025 at 05:37 AM
కరాచీ పేరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డులను మార్చిన అం.... భక్తులు,
మైసూర్ పాక్ లో పాక్ ఉందని తయారీపై బ్యాన్ విధిస్తారా? తినడం మానేస్తారా?
మైసూర్ భారత్ , కరివేపాక్ ను కరివే భారత్, వే'పాకును వేభారత్ అని పిలవాలని అంటారేమో?
