TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 11, 2025 at 04:48 AM
విచారణ కమిషన్ ముందు అప్పటి పైసల మంత్రి… నీళ్ళ మంత్రి నీళ్ళు నమలవట్టే..
అందుకని కేసీఆర్ కి నోటీసులిచ్చి పిలిస్తే పింకీలు నీల్గవట్టే...!!
👉అదంతా కాదు భయ్…సింపుల్ గా ఒకటే ప్రశ్న…!!
⁉️కాళేశ్వరం ఎందుకు కట్టినవ్..
ఖజానా ఎందుకు ఖాళీ చేసినవ్..?!
⁉️నా మెదడు ఖర్సు పెట్టినా అన్న ప్రాజెక్టుకు ₹ 1,27,000 కోట్ల ఖర్సు ఎట్లైంది?!
గివి చెప్పు చాలు..!!
కాళేశ్వరం కూలిందో లేదో ప్రజలకు తెలుసు…
అది కూలిందని ప్రజలు నమ్మబట్టే మీ ప్రభుత్వాన్ని ఓటుతో కూల్చిండ్రు అనే విషయాన్ని మరవకండి పింకీస్...!!