Mannam Web 🌎 Joy Of Sharing ...
Mannam Web 🌎 Joy Of Sharing ...
May 25, 2025 at 12:11 PM
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో అత్యధిక కేసులు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కేరళలో 273 కరోనా యాక్టివ్‌ కేసులు తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23.. కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదు మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు మృతి బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి
🙏 1

Comments