
Bhakthi Tv
May 15, 2025 at 01:22 AM
కర్నూలు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి వారి మూల బృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.
సాయంత్రం ఉత్సవ మూర్తి ప్రహ్లద రాయులకు ఉంజల సేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఊరేగింపు.
🙏
👍
7