
Bhakthi Tv
May 15, 2025 at 01:56 AM
*తిరుమల* : 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 08 గంటల సమయం.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,020 మంది భక్తులు.
తలనీలాలు సమర్పించిన 31,190 మంది భక్తులు.
హుండీ ఆదాయం 3.27 కోట్లు.
🙏
4