
AP News
June 12, 2025 at 05:12 PM
*తాడేపల్లి :*
*తనపై ఏబిఎన్ ఛానల్, సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్పై మాజీ మంత్రి విడదల రజిని ఫిర్యాదు*
*మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన రజిని*
*అత్యంత దారుణంగా దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైనంపై ఫిర్యాదు*
*తనతో పాటు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి రోజా సహా పలువురిపై చేస్తున్న ట్రోల్స్ని ఫిర్యాదులో పేర్కొన్న రజిని*
*ఏబిఎన్ సహా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ మంత్రి*