
Bhumireddy Rama Gopal Reddy
May 17, 2025 at 06:05 AM
అనంతపురం JNTU లో ఈ రోజు జరుగుతున్న స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ గారితో కలిసి JNTU అనంతపురం 14 వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు.
❤️
1