Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 21, 2025 at 02:04 PM
కడప వేదికగా ఈ నెల 27,28,29 న అత్యంత వైభవంగా జరగనున్న మహానాడు సభ ఏర్పాట్లను జోన్ -3 ఇంచార్జ్ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు , మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, పాలిటిబ్యూరో సభ్యులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు , ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మద్దిపట్ల సూర్యప్రకాష్ మరియు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు పరిశీలించి కార్యక్రమం యొక్క పనులను మరింత వేగవంతం చేయాలని సూచించడం జరిగింది. #mahanadu2025.
Image from Bhumireddy Rama Gopal Reddy : కడప  వేదికగా ఈ నెల 27,28,29 న అత్యంత వైభవంగా జరగనున్న మహానాడు సభ ఏర్పా...

Comments