
Bhumireddy Rama Gopal Reddy
June 12, 2025 at 09:08 AM
రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసి ఏడాదైన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి Narendra Modi గారి సహకారంతో సీఎం Nara Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు, మంత్రి Nara Lokesh బాబు సారధ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. నేడు తల్లికి వందనం పథకంలో భాగంగా రూ.15 వేలు చొప్పున అందుకోబోతున్న తల్లులందరికీ శుభాకాంక్షలు.
--- ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి కార్యాలయం, పులివెందుల.
#bhumireddymlc
#andhrapradesh

❤️
1