Janasena Solider's ❤️✊
June 9, 2025 at 01:35 PM
*చేతిలో దీపం లేదు కానీ...* • ఎలక్ట్రీషియన్లు బతుకుల్లో శాశ్వత వెలుగులు పూయించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • మల్లం గ్రామంలో దళిత ఎలక్ట్రీషియన్ శ్రీ సురేష్ బాబు మరణంతో కదిలిపోయిన ఉప ముఖ్యమంత్రి • పిఠాపురం నియోజకవర్గంలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ ప్రదానం న్యాయం చేసేవాడు నాయకుడు అయితే... మూలం వెతికే వాడు మహర్షి అవుతాడు. ఇటు న్యాయం చేసి అటు మూలాలు వెతికి సమస్యను సమూలంగా పరిష్కరించేవాడే పవన్ కళ్యాణ్ అవుతాడు. కొన్ని సమస్యలను మనసుతో వినాలి.. గుండెపెట్టి ఆలోచించాలి. అప్పుడే అవి శాశ్వత పరిష్కారం వైపు వెళ్తాయి. ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో గత ఏప్రిల్ నెలలో ఎలక్ట్రీషియన్ గా జీవించే 38 సంవత్సరాల పేద దళిత యువకుడు శ్రీ పల్లపు సురేష్ బాబు దురదృష్టవశాత్తు ఒకరి ఇంటిలో కరెంటు మరమ్మతుల పని చేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. శ్రీ సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి నిరాధారంగా మారడమే కాకుండా, ఈ సంఘటన గ్రామంలో సాంఘికంగా అవాంఛనీయమైన అపోహలకు, స్పర్థలకు దారి తీసింది. విషయం వెలుగు చూసిన వెంటనే శ్రీ పవన్ క
Image from Janasena Solider's ❤️✊: *చేతిలో దీపం లేదు కానీ...* •	ఎలక్ట్రీషియన్లు బతుకుల్లో శాశ్వత వెలుగులు...
❤️ 👍 🙏 16

Comments